Home Search
%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B1%8D %E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం...
భువనేశ్వర్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, సీఎం జగన్, గవర్నర్ ను ఆహ్వానించిన వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో...
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీని గవర్నర్ మర్యాదపూర్వకంగానే...
ఏపీలో నూతన కేబినెట్ : ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు....
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...
తొలిసారిగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా తొలిసారిగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా విచ్చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ప్రత్యేక విమానంలో...
ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ‘ఎర్త్ అవర్’ పాటించండి, ప్రజలకు ఏపీ గవర్నర్ పిలుపు
మార్చి 26, శనివారం రాత్రి 8.30- 9.30 గంటల మధ్య గంట పాటు కార్యాలయాలు మరియు నివాసాల వద్ద అన్ని అనవసరమైన లైట్లను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఈరోజు రాష్ట్ర గవర్నర్...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ...