Home Search
గౌతమ్ సవాంగ్ - search results
If you're not happy with the results, please do another search
డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన టీడీపీ నాయకులు
టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు నేతృత్వంలో పద్నాలుగు మంది టీడీపీ నాయకుల బృందం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసింది. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై...
పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది – డీజీపీ గౌతమ్ సవాంగ్
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇటువంటి సమయంలో ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సవాంగ్...
లాక్డౌన్ లో పట్టుబడ్డ వాహనాలు తిరిగి తీసుకెళ్లొచ్చు – ఏపీ డీజీపీ సవాంగ్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను...
పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు విషయంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
ఏపీలో 'పెగాసెస్ స్పై వేర్' కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు జరిగిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటలు ఇప్పుడు రాష్ట్రంలో కాక పుట్టిస్తున్నాయి....
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్...
డిజిపి, మంత్రి కొడాలి నానిలపై సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గుడివాడ క్యాసినో పై రేగిన రగడ మరింత దుమారం రేపింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మొదలైన డైలాగ్ వార్ అరెస్టుల పర్వానికి...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
ఏపీ సీఎస్, డీజీపీలను అభినందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. విజయవాడలోని...
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో సీఎం వైఎస్ జగన్ భేటీ
విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం వైఎస్...
సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా సిబ్బంది సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు...