Home Search
తిరుమల - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు...
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటినుంచే ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి (2022, డిసెంబర్ 1-గురువారం) ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలియజేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్...
50వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యున్నతి మరియు క్రీడల శాఖల మంత్రి ఆర్కే రోజా గురువారం 50వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక...
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సతీమణి నౌనంద్ కన్వార్ తో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి తిరుమల...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణం, బరువుపై ఎలాంటి అపోహలోద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణం, బరువుపై ఎలాంటి అపోహలోద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. "తిరుమల శ్రీవారి...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
తిరుమలలో నూతన పరకామణి, అతిథి గృహాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఆలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమలలో మంగళవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమలలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరగగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 27, 28 తేదీల్లో) తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు...