Home Search
తిరుమల - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానపత్రం అందజేత
తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహింహించిన సంగతి...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధు
శుక్రవారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం...
ఆగస్టు 24న ఆన్లైన్లో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల : టీటీడీ
అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 24, బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ...
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్, రేపే సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ అందించింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు (జూలై 7, గురువారం) ఉదయం...
నయనతార జంట తిరుమలలో చెప్పులు వేసుకోవడంపై వివాదం.. విఘ్నేశ్ శివన్ క్షమాపణలు
తిరుమలలోని తిరుమాడ వీధుల్లో నయనతార చెప్పులు ధరించిన వివాదంపై ఆమె భర్త విఘ్నేష్ శివన్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సారీ చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గురువారం మహబలిపురంలో...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సతీసమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్కు జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి, ఎస్పీ...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్.. తిరుమలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా, ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో పైలట్ గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాద దర్శనం సేవలో ఆమె పాల్గొన్నారు....
తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కోసం బుధవారం తిరుపతి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సతీమణి...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే దంపతులు
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక ప్రధాని భార్యతో కలిసి శ్రీవారికి పూజలు చేసారు. ఆ తర్వాత వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు....