Home Search
%E0%B0%AC%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%90 - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు ప్రకటించింది. భారత్ యొక్క అంతర్జాతీయ హోమ్ సీజన్ 2022-23 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో మూడు...
ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్...
బీసీసీఐ కీలక నిర్ణయం, మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం కీలక ప్రకటన చేసింది. మాజీ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) మరియు మాజీ అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 900 మంది...
ఆకాశమే హద్దుగా ఐపీఎల్ మీడియా రైట్స్.. ఈ-వేలంలో రూ. 43 వేల కోట్లకు పైగా భారీ ధరకు బిడ్డింగ్,...
ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా సాగుతోంది. 2023-2027 కాలానికి గాను బీసీసీఐ ఆదివారం ముంబైలో ఈ-వేలం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. నాలుగు ప్యాకేజీలుగా...
ఐపీఎల్-2022లో అత్యుత్తమ గేమ్స్ అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ కు బీసీసీఐ భారీ నజరానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు...
ఐపీఎల్: ఫైనల్ మ్యాచ్ టైం మార్పు, రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందన్న బీసీసీఐ
భారత క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం, ఐపీఎల్...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్ : కోహ్లీ, రోహిత్, బుమ్రాకు ఏ+, సీ గ్రేడ్ కు పడిపోయిన హార్ధిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం...
టీమిండియాపై కరోనా పంజా.. విండీస్ తో తొలివన్డేకు ముందు షాక్
భారత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫిబ్రవరి 6న జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి వన్డే ముందు భారత జట్టులోని కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారనే విషయం ఒక్కసారిగా కలకలం రేపింది....
రంజీ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. 8 నగరాల్లో మ్యాచ్లు
రంజీట్రోపి 2022 సవరించిన షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. లీగ్ దశ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 13 నుంచి ఆడాల్సి ఉంది....
రంజీ ట్రోఫీ రెండు దశల్లో నిర్వహిస్తాం.. బీసీసీఐ
రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్ దశ మ్యాచ్ లను పూర్తి చేస్తామని తెలిపింది. అలాగే, జూన్ లో నాకౌట్ మ్యాచ్ లను నిర్వహిస్తామని బీసీసీఐ...