Home Search
అమరీందర్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయ చట్టాలపై ఆందోళన: రైతు సంఘాల నేతలు, కేంద్రం మరోసారి చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు 40 రైతు సంఘాల నేతలతో ఢిల్లీలోని...
భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్ గాంధీ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి, అడ్డుకున్న సిబ్బంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. పంజాబ్లోని హోషియార్పూర్ వద్ద యాత్ర కొనసాగుతున్న సందర్భంగా ఇది చోటుచేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అయితే...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం, 92 సీట్లు కైవసం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన విజయం సాధించింది. పంజాబ్ లో ఆప్ ప్రస్థానం 8 ఏళ్ల క్రితం ప్రారంభమవగా, కొన్ని విజయాలు, పరాజయాలతో ముందుకు సాగుతుంది. అయితే...
రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీ, రాజకీయవర్గాల్లో చర్చ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది....
పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ నియామకం, 2022 ఎన్నికలే లక్ష్యం?
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన ప్రధాన సలహాదారుగా నియమించారు. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు....
కరోనా ఆంక్షలు: ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ జనవరి 1 వరకు పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా డిసెంబర్ 1 వ తేదీ నుండి పంజాబ్ లోని నగరాలు మరియు పట్టణాల్లో...
ఆ రాష్ట్రంలో మళ్ళీ కరోనా ఆంక్షలు, డిసెంబర్ 1 నుంచి 15 వరకు నైట్ కర్ఫ్యూ
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్ కూడా చేరింది. డిసెంబర్ 1...
పంజాబ్ రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్ పొడిగింపు, రాత్రి 7 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 167 నగరాలు మరియు పట్టణాల్లో వీకెండ్ లాక్డౌన్ను మళ్లీ పొడిగించింది. అలాగే రాత్రి 7...
పంజాబ్ రాష్ట్రంలో మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. మూడురోజుల్లో ఈ లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర...
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9, శనివారం నాడు కర్తార్పూర్ కారిడార్ ను ప్రారంభించారు. దీనితో 550 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా...