Home Search
పంజా - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్: కాంగ్రెస్ నేత, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్య, జీపులో వెళ్తుండగా దుండగుల కాల్పులు
పంజాబ్లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు 'సిద్ధూ మూస్ వాలా' దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ...
పంజాబ్: ‘ఆప్’ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయింపు
ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ తరపున ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బల్బీర్ సింగ్ సీచెవాల్ మరియు విక్రమ్జిత్ సింగ్ సాహ్నీలను పార్టీ...
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం, 424 మంది వీఐపీలకు భద్రత ఉపసంహరణ
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తాజాగా 424 మంది భద్రతను ఉపసంహరిస్తునట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. భద్రతను రద్దు చేసిన 424 మంది వీఐపీల్లో మత...
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం.. అవినీతి ఆరోపణలతో ఆరోగ్య మంత్రి బర్తరఫ్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన సమయంలో చెప్పినట్లుగానే తన ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని నిరూపించారు. దీనికోసం ఎంతటి కఠినమైన నిర్ణయానికైనా వెనుకాడేది లేదని తేల్చి...
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్దూకి షాక్.. ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్ట్
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్దూకు భారీ షాక్ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988లో రోడ్డుపై దాడి చేసిన ఘటనలో...
ఢిల్లీ: రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన పంజాబ్కు చెందిన ముగ్గురు ‘ఆప్’ పార్టీ ఎంపీలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా పంజాబ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో రాఘవ్ చద్దా 'ఆప్'...
ఐపీఎల్: రేపు ఢిల్లీ vs పంజాబ్ మ్యాచ్, కరోనాతో మారిన వేదిక.. పూణె నుండి ముంబైకి తరలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో COVID-19 కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం మేరకు పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో...
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూలై 1 నుండి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత...
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాక మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా,...
పంజాబ్ కొత్త పీసీసీ చీఫ్గా అమరీందర్ సింగ్ రాజా వారింగ్.. ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
శనివారం అర్థరాత్రి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిపిసిసి) అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్...