Home Search
వెంకయ్య నాయుడు - search results
If you're not happy with the results, please do another search
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియచేశారు. హూందాతనంతో సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు...
ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం : వెంకయ్య నాయుడు
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని, అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. ఈ...
రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో కరోనా వ్యాక్సినేషన్...
తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దేశంలో రెండో విడత కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది....
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్
భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. కరోనా వైరస్ నివారణకు...
కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. "మంగళవారం ఉదయం కరోనా పరీక్షలు చేయించుకోగా...
కరోనాపై తెలుగు రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు లాక్డౌన్ అమలుచేయడంతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం.. భావితరాలకు ఆయనొక స్ఫూర్తి అన్న ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావితరాలకు స్ఫూర్తి అని, ఆయన వారసత్వం దేశానికి ఏళ్ల తరబడి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సోమవారం...