Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని...
రేపే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం.. పంపిణీ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆర్-5 జోన్లో పేదలకు రేపు (శుక్రవారం, మే 26, 2023) ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల...
ఏపీలో గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్, త్వరలోనే నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం జగన్...
తరాల తలరాతలు మారాలన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్యతోనే సాధ్యం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న విద్యాదీవెన' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్చి 2023తో ముగిసే త్రైమాసికానికి...
రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్.. కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేయనున్నారు....
ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిపై జరుగుతున్న సీబీఐ విచారణ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి...
విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్, పలువురికి పురస్కారాల ప్రదానం
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు...
రేపు విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం, మే 19, 2023) విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని ఏ ప్లస్...
ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ టాపర్లకు గుడ్ న్యూస్.. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని 10వ తరగతిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో...
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...