Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 12న పల్నాడు జిల్లా పర్యటనకు సీఎం జగన్.. విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందజేత
ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది....
సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. చించినాడ భూముల్లో అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ...
సీఎం జగన్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు...
ఏపీలో జూన్ 12న స్కూల్స్ రీ-ఓపెన్ సందర్భంగా.. విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లు అందించనున్న సీఎం జగన్
2023-2024 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని 39.95 లక్షల మంది విద్యార్థులకు 'జగనన్న విద్యా కానుక' కిట్లను అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా ఏపీలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం...
సీఎం జగన్ అధ్యక్షతన.. జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ...
నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించిన సీఎం జగన్.. నూతన భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (మంగళవారం, మే 30, 2023) విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని రాఘవయ్య పార్క్ సమీపంలోని ప్రముఖ మిషనరీస్ ఆఫ్ చారిటీ...
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక భేటీ, విభజన సమస్యలపై...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు (సోమవారం, మే 29, 2023) ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా...
ఏపీలో రాజకీయంగా సంచలనం సృష్టించడానికే సీఎం జగన్ పేరు ప్రస్తావన – సీబీఐపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును సీబీఐ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో...
ఢిల్లీకి పయనమైన సీఎం జగన్.. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం...
ఇకపై అమరావతి అందరిదీ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతి కానుంది – సీఎం జగన్
ఇకపై అమరావతి అందరిదీ అని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతిగా అవుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని...