Home Search
సచిన్ టెండూల్కర్ - search results
If you're not happy with the results, please do another search
‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మోదీ
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన లక్షలమంది ప్రజలకు...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
పుట్టిన రోజున వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, క్రికెటర్లు, అభిమానులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు నాడు మోడీ సొంత...
ఆసియా కప్ 2022: అఫ్గనిస్థాన్పై భారత్ ఘన విజయం, మూడేళ్ళ తర్వాత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
ఆసియా కప్లో ఫైనల్కు వెళ్లే దారులు మూసుకుపోయిన వేళ జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత్ పసికూన అఫ్గనిస్థాన్పై ఘన విజయం సాధించింది. టోర్నమెంటులో అంతగా ప్రాముఖ్యత లేని ఈ మ్యాచ్ మాఅభిమానులకుత్రం అమితాసక్తిని కలుగజేసింది....
ఇండియా vs దక్షిణాఫ్రికా మూడో టెస్టు – కోచ్ ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడవ టెస్ట్లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో.....
ఐపీఎల్-2021 వేలం: ఎనిమిది ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల లిస్ట్ ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 వేలం ఫిబ్రవరి 18, గురువారం నాడు చెన్నైలో జరిగింది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 61 మంది క్రికెటర్లను తీసుకునే...
రాజీవ్ ఖేల్రత్న పురస్కారానికి రోహిత్ శర్మ నామినేట్
దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యాడు. రోహిత్ శర్మతో పాటుగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్...
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...