Home Search
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...
గవర్నర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ రమేశ్కుమార్
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...
గవర్నర్ బిశ్వభూషణ్ తో మండలి ఛైర్మన్ షరీఫ్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఫిబ్రవరి 18, మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఏపీ రాజ్భవన్ లో గవర్నర్ను కలుసుకుని పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం...
గవర్నర్ బిశ్వభూషణ్ కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ శాసన సభాపక్షం జనవరి 22, బుధవారం నాడు లేఖ రాసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా స్పీకర్, అధికార పార్టీ సభ్యులు అవలంభిస్తున్న తీరు అభ్యంతరకరంగా...
గవర్నర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 2, గురువారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన...
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్ ఆమోదం
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును ఇటీవల జరిగిన శీతాకాలసమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ...
చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు....
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 18, సోమవారం నాడు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయం తన సతిమణి భారతితో కలిసి అమరావతిలోని...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇటీవలే ఏడుగురు నూతన న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియమితులైన విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తులుగా ఈ ఏడుగురు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ...