Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నిఘా యాప్ను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే ఆ వ్యక్తులు గెలిచినప్పటికీ...
కడపలో భారీ పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్ కు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్కు చెందిన ‘ఐఎంఆర్ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో...
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక...
ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమించబడ్డారు. ఈ మేరకు సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ, ఆ పదవిలో రెండేళ్ల...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ముకేశ్ అంబానీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫిబ్రవరి 29, శనివారం నాడు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఫిబ్రవరి 26, బుధవారం నాడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్ప్రసాద్రెడ్డి,...
‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘జగనన్న వసతి దీవెన’ పేరుతో మరో...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
నేడు మళ్ళీ ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12న ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...