Home Search
%E0%B0%95%E0%B1%8A%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2 %E0%B0%88%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
పెద్దపెల్లి నుంచి లోక్సభ బరిలో కొప్పుల ఈశ్వర్?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్.. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో కనీసం 12 స్థానాలయినా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు...
తెలంగాణ హౌస్ నుంచి ఈ ఏడాది హజ్యాత్రకు 7 వేల మంది యాత్రికులు – మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈ ఏడాది తెలంగాణ హౌస్ నుంచి దాదాపు 7 వేల మంది యాత్రికులు హజ్ పవిత్ర యాత్రకు వెళ్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు....
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ లోని హుస్సేన్సాగర్ తీరంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ భారీ విగ్రహం నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
ఫిబ్రవరి 15న కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎల్లుండి (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం...
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, కారుణ్య నియామకపత్రాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల
నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారిలో...
లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
అంధత్వాన్ని జయించి, అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి వారి జీవితాలలో వెలుగును నింపిన మహనీయుడు, బ్రెయిలీ లిపి సృష్టి కర్త అయిన లూయిస్ బ్రెయిలీ 214వ జన్మదిన వేడుకలను జనవరి 4, బుధవారం...
ఈనెల 21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ విందు, తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం: మంత్రి కొప్పుల
రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎస్ఆర్ గార్డెన్...
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష, ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్లకు విందు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర...
ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన్ కు శంకుస్థాపన
నగరంలోని ఉప్పల్ భగయత్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో అన్ని హంగులతో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సోమవారం ఉదయం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పశుసంవర్ధక...
క్రిస్టియన్ భవన నిర్మాణానికి 2 ఎకరాల భూమి సిద్ధం, క్రిస్మస్ ముందే శంకుస్థాపన : మంత్రి కొప్పుల
క్రైస్తవ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో శనివారం రాష్ట్ర ఎస్సీ...