Home Search
%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D %E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE - search results
If you're not happy with the results, please do another search
ఆప్ఘాన్తో తొలి టీ20 ఫస్ట్ మ్యాచ్ కు విరాట్ దూరం..
జనవరి 11న అంటే ఈ రోజు నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ మొహాలీలో ఈ రోజు జరగనుంది.అయితే ఈ...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ముందు.. టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలోకి భారత్, ప్రకటించిన ఐసీసీ
వచ్చే నెలలో (జూన్ 7-11 తేదీల్లో) లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు శుభవార్త. పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో భారతదేశం నంబర్ వన్...
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు స్క్వాడ్ను ప్రకటించిన బీసీసీఐ.. టీమిండియా జట్టు ఇదే..!
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మునిగితేలుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ మరో శుభవార్తను వినిపించింది. ఐపీఎల్ ముగిసిన కొద్దిరోజుల్లోనే.. అంటే ఈ ఏడాది జూన్ 7-11 తేదీల్లో లండన్లోని ఓవల్ మైదానం...
నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మండుటెండల్లో వారిని పరుగుల జడివానలో ముంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. నేటినుంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ప్రారంభం అవుతోంది....
విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నేడే రెండో వన్డే.. కెప్టెన్ రోహిత్ శర్మ రాక, సిరీస్పై కన్నేసిన భారత్
తొలివన్డేలో అద్భుత విజయం సాధించిన తర్వాత టీమిండియా ఆదివారం విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక వాంఖడే స్టేడియంలో జరిగిన తక్కువ స్కోరింగ్ గేమ్లో భారత్ ఐదు వికెట్ల...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్టేలియా మధ్య రేపే రెండో టెస్టు.. 100వ మ్యాచ్ ఆడతున్న ఛటేశ్వర్ పుజారా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) నుంచి భారత్, ఆస్టేలియా మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన...
నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. 5 వికెట్లతో మెరిసిన అశ్విన్, రాణించిన జడేజా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ బోణి కొట్టింది. శనివారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ రికార్డు సెంచరీ, ఆధిక్యం దిశగా భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
న్యూజిలాండ్ తో తోలివన్డేలో స్లో ఓవర్రేట్ కారణంగా భారత్ జట్టుకు జరిమానా
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జనవరి 18న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తోలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి...
రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం, ఆసుపత్రిలో స్కానింగ్
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాల్సి...