Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల బృందం, జీపీఎస్పై సూచనలు కోరిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మంగళవారం మంత్రుల బృందం సీపీఎస్ అంశంపై సంప్రదింపుల (కన్సల్టేటివ్) భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు జీపీఎస్పై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్థిక...
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏ కేసులో ఎందుకు...
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ‘విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ పథకాలు అందాలి – సీఎం జగన్ కీలక ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ 'విద్యాదీవెన', 'వసతి దీవెన' పథకాలు అందాలని విద్యాశాఖాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష...
ఒంగోలులో ‘వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం’ మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో 'వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం' మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించారు. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....
ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, మరికొందరికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాం మండలం బాతువా అనే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి వేగంగా వస్తున్న రైలు ఢీకొని కనీసం ఐదుగురు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. సాంకేతిక...
ఏపీలో నూతన కేబినెట్ : ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు....
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...
మరికాసేపట్లో ఏపీలో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికాసేపట్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...