Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
వెస్టిండీస్ తో నేటి నుంచే తోలి టెస్టు
కరేబియన్ పర్యటనలో ఉన్న భారతజట్టు ఇప్పటికే టి-20, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదుంది. ఇక టెస్టుల్లో కూడ సత్తా చాటాలని జట్టు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా...
ఏపీ రాజధాని మార్పుపై కిషన్ రెడ్డి స్పందన
బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేసారు. రాజధాని అంశం...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీకి చేరువలో స్మిత్
గతంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ సుదీర్ఘ కాలం పాటు నెం.1 స్థానంలో ఉన్నాడు. అయితే బాల్ టాంపరింగ్ కారణంగా అనుకోని పరిస్థితుల్లో నిషేధం ఎదురుకుని...
అభినందన్ వర్థమాన్ కు వీర్చక్ర పురస్కారం
పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్ అభినందన్...
పాక్ ని దూకుడు తగ్గించుకోమన్న అమెరికా
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో పాకిస్తాన్ చూపిస్తున్న అత్యుత్సహంపై అమెరికా స్పందించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర...
ఆసక్తిగా మారిన భారత జట్టు కోచ్ ఎంపిక
ప్రపంచకప్ తో భారత జట్టు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే, అయితే ఆగస్ట్ 3 నుంచి మొదలయ్యే వెస్టిండీస్ టూర్ వరకు కోచ్ గా రవిశాస్త్రి పదవీ...
పృథ్వీ షా పై 8 నెలల నిషేధం
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా పై బీసీసీఐ చర్యలు తీసుకుంది, ఎనిమిది నెలల పాటు ఏ విధమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. డోపింగ్ టెస్టులలో భాగంగా పృథ్వీ షా నిషేదిత...
కార్గిల్ విజయ్ దివాస్ రోజున మొక్కలు నాటిన ఏపీ గవర్నర్
భారత్,పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో రెండు దశాబ్ధాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో, కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 తేదీ నుండి, జూలై 26 వరకు...
కశ్మీర్ లో డ్యూటీ చేయనున్న ధోని
ప్రపంచకప్ లో పరాజయం తరువాత భారత క్రికెట్ జట్టు ఆగస్ట్ 3 నుంచి వెస్టిండీస్ జట్టుతో క్రికెట్ ఆడనుంది. ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అని పరిశీలకులు భావించారు,అయితే అంతర్జాతీయ క్రికెట్...
భారత-ఎ జట్టును అభినందించిన బీసీసీఐ
భారత-ఎ జట్టు క్రికెట్ క్రీడాకారులకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. అంటిగ్వా లో అనధికారికంగా వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో 4-1 తో భారత-ఎ జట్టు ఘన విజయాన్ని కైవసం చేసుకోవడంతో...