Home Search
%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6 %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన నేతల వివరాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లు చాలామందే ఉన్నా వారిలో రూ.100కోట్లు దాటిన వారు ఎక్కువ మందే ఉన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67కోట్లతో మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు...
కొత్త మలుపు తిరిగిన వివేకా హత్య కేసు.. ముగ్గురిపై కేసు నమోదు
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలక మలుపులు తిరిగి ఈ కేసు.. తాజాగా మరో కొత్త మలుపు తిరిగింది. వివేకా...
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు....
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ-1)గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే...
ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్పై, సుప్రీంలో సునీత పిటిషన్.. రేపు విచారణకు స్వీకరించనున్న సీజేఐ ధర్మాసనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట కలిగిస్తూ.. ఈనెల 25వ తేదీ వరకూ...
వైఎస్ వివేకా హత్య కేసులో.. తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అనంతరం, నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్...
వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు ఇవ్వాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డికి వ్యక్తిగతంగా నోటీసులు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేయడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు...