Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీల ఆందోళన
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అయితే లోక్సభ సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళననకు దిగటంతో మధ్యాహ్నం 2 గంటలకు వరకు సభను వాయిదా...
ఈశాన్య ఢిల్లీ ఘర్షణలపై హైకోర్టులో విచారణ
ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసపై కేసులు నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 26, బుధవారం నాడు విచారణ చేపట్టింది....
ఈశాన్య ఢిల్లీ ఘర్షణల్లో 18కి పెరిగిన మృతుల సంఖ్య
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్టుగా ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 56 మంది...
ఈశాన్య ఢిల్లీలో ఆగని సీఏఏ ఆందోళనలు
ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై చేపట్టిన నిరసనలు ఫిబ్రవరి 24, సోమవారం నాడు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు మొదలైన అల్లర్లు, నిరసనలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లుగా...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...
నేడు మళ్ళీ ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12న ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 8న ఒకే దశలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడువారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల...
రామమందిర ట్రస్ట్లో 15 మంది సభ్యులు
అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 5, బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 'శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర' పేరుతో మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను...