Home Search
జగదీప్ ధన్కర్ - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటులో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చండి.. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లకు ఎంపీల విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర...
పార్లమెంట్లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు
మిల్లెట్ ఇయర్ 2023ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రత్యేక 'మిల్లెట్ లంచ్' ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...
రాజ్యసభలో గందరగోళం.. క్షమాపణకు పట్టుబట్టిన బీజేపీ, చెప్పనన్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం చేసిన కొన్ని పరుష వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండిపడింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని...
2001 పార్లమెంటుదాడిలో అమరులైనవారికి ప్రధాని మోదీ నివాళులు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎప్పటికీ మరువలేం
2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. 2001లో ఈ రోజున జరిగిన తీవ్రవాద...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం, డిసెంబర్ 29 వరకు నిర్వహణ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం (డిసెంబర్ 7, బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి మొత్తం 17 పనిదినాల్లో సమావేశాలు జరుగనున్నాయి. లోక్...
పశ్చిమబెంగాల్ రాష్ట్ర నూతన గవర్నర్గా సీవీ ఆనంద బోస్ నియామకం
పశ్చిమబెంగాల్ రాష్ట్ర నూతన గవర్నర్గా సీవీ ఆనంద బోస్ నియమితులయ్యారు. "పశ్చిమ బెంగాల్ రెగ్యులర్ గవర్నర్గా డాక్టర్ సీవీ ఆనంద బోస్ను నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్...
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు
రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు....
నేడు ఢిల్లీలో ‘గురునానక్’ 553వ జయంతి వేడుకలు, పాల్గొననున్న ప్రధాని మోదీ
ఈరోజు సాయంత్రం ఢిల్లీలో తొలి సిక్కు గురువు 'శ్రీ గురునానక్ దేవ్' 553వ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 8...
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఉపరితల రవాణా, పర్యాటక, టూరిజం మరియు సంస్కృతిపై పార్లమెంటరీ...
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి...