Home Search
భారతదేశం - search results
If you're not happy with the results, please do another search
పెద్ద నగరాల్లో పెద్ద ఇళ్లకే క్రేజ్
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అన్ని మెయిన్ సిటీలలో అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.ఇండియాలో టాప్-ఏడు నగరాల్లో సగటున 'ఫ్లాట్...
ఫాస్టింగ్కి, వయసుకి లింక్ ఉందా?
భారతదేశంలో కులమతాలకు అతీతంగా చాలామంది ఉపవాసాలు ఉండటం చూస్తుంటాం. ఒక్కో మతం నమ్మకంతో ఒక్కో రకంగా ఉపవాసాలు చేయడం కనిపిస్తూనే ఉంటుంది. ఉపవాసాల వల్ల ఇటు దేవుడి అనుగ్రహం పొందొచ్చు..అటు ఆరోగ్య ప్రయోజనాలు...
రామమందిరంతో మారనున్నయూపీ జీడీపీ
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది. యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూసే రోజు వచ్చింది. ఈనెల 22న అత్యంత అట్టహాసంగా ప్రారంభమయిన అయోధ్య రామమందిరంలో బాలరాముని దర్శన బాగ్యం...
హనుమంతుడిగా చిరంజీవా? రానా దగ్గుబాటా..?
టాలీవుడ్లో ట్రెండ్ మారింది. భారతదేశంలో కొలిచే దేవుళ్లని సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ.. డైరక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్' మూవీతో ఒక సినిమా యూనివర్స్నే క్రియేట్ చేశాడు. అంతేకాదు ఆ సినిమా...
రామమందిరం ఎప్పటిలోగా పూర్తవుతుంది?
భారతదేశంలోని ప్రజలంతా శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న రామ మందిర నిర్మాణం , విగ్రహ ప్రాణప్రతిష్ఠ తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్దిసేపటిలో బాల రాముడిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్నంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీనికోసం...
పేదరికం తగ్గిందా..? అందుకు కొలమానాలు ఏంటి?
ఏ కుటుంబమైతే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఆర్థికంగా సతమతం అవుతుందో దాన్నే పేదరికం అంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో కూడు, గూడు, గుడ్డ మాత్రమే కనీస అవసరాలు కావు. తిండిలో పోషకాలు...
28 ఏళ్ల తర్వాత అరుదైన ఆతిథ్యం
28 ఏళ్ల తర్వాత 'మిస్ వరల్డ్' పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోన్న వార్త ఇప్పుడు అందరిలో జోష్ను నింపుతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మిస్ వరల్డ్ ఈవెంట్...
టాప్లో అమెరికా, లాస్ట్లో భూటాన్..
ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా..అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. అలాగే శక్తివంతమైన దేశంగానే ఎదుగుతున్న భారత్...
ఎగబాకుతున్న భూముల ధరలు, పుట్టుకొస్తున్న దుకాణాలు
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ చంద్రుని మందిర ప్రతిష్టాపన జరగనుండంతో.. అయోధ్య భవితవ్యం పూర్తిగా మారిపోబోతోంది. రాబోయే కొద్ది నెలల్లో అయోధ్యకు ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని అయోధ్య...
భారతీయ వంటకం ఎన్నో ప్లేసులో ఉంది?
కొంతమంది కూరగాయలు ఏమైనా సరే ఎంచకుండా తినేస్తారు. కానీ చాలామంది ఆ కూరగాయ తినను.. ఈ కూరగాయ తినను అంటూ కొన్ని వెజిటబుల్స్ పేరు చెబుతారు. ఒకవేళ ఇంట్లో ఆ కూర చేస్తే.....