Home Search
శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి - search results
If you're not happy with the results, please do another search
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం: చినజీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి 12 రోజులపాటు జరుగనున్న మహా క్రతువులో భాగంగా తొలిరోజైన బుధవారం ఉదయం...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి...
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే..
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక నగరం శ్రీరామనగరం సిద్ధమయింది. హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి...
ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి జరుగుతున్న...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రతిరోజు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచేస్తుండటం తెలిసిందే. కాగా, ఈరోజు...
ముచ్చింతల్ చేరుకున్న పీఎం మోదీ.. కాసేపట్లో ‘సమతామూర్తి’ విగ్రహ ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. కొద్దిసేపటిక్రితం ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని. సమతామూర్తి...
అంగరంగ వైభవంగా ముగిసిన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు, హైలైట్స్ ఇవే…
ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2న ప్రారంభమైన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సమతా కుంభ్-2023 అనేది సమతా మూర్తి/స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మొదటి...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2 నుంచి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా...