Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై బీజేపీ వేటు
నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ మరోసారి లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై ఆ పార్టీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను...
బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ఇతర...
కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...
యూపీ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు: 30 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో...
జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ శాఖకు అందిన రిపోర్ట్
డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన రష్యాకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. దీనిలో రావత్ తోపాటు...
నూతన పార్లమెంట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి డిసెంబర్ 10, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్లో వేదపండితుల మంత్రాల...
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 4 శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా ఆయనతో...
ప్రచారంలో అగ్రపరివారం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ కు చేరింది. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉన్న స్వల్ప సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలూ పరుగులు పెడుతున్నాయి....
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31, మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకు...