Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ సీఎం సహాయనిధికి సీఎంఆర్ షాపింగ్ మాల్ రూ.15 లక్షల విరాళం
హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో వరద...
రూ 95.58 కోట్లతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల రూ 95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (జియాగూడ-840, గోడే కి కబర్-192, కట్టెల మండి-120) రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల...
వరద ప్రభావిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ రోజు...
భారీ వర్షాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్లు నష్టం, 50 మంది మృతి
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను...
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో...
వర్షాల నేపథ్యంలో అన్ని సహాయక చర్యలను చేపడుతాం: మంత్రి కేటిఆర్
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ విభాగాల అధిపతులు మరియు...
2019-20 లో 3.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో తెలంగాణకు దేశంలో 8 వ స్థానం
రానున్న రోజులలో రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది, ఇది వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమే: మంత్రి కేటిఆర్
వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు...
భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయి: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ...
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్లను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో రూ.184 కోట్లతో నిర్మించిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, రోడ్ నెంబర్ 45 నుండి దుర్గంచెరువు వరకు రూ.150 కోట్లతో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ లను శుక్రవారం...