Home Search
శిఖర్ ధావన్ - search results
If you're not happy with the results, please do another search
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు సిఫారసు చేయబడిన క్రీడాకారులు వీళ్లే …
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా, మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
నేడే భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్, 50 శాతం ప్రేక్షకులకు అనుమతి
భారత్, ఇంగ్లాండ్ జట్ల 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లాండ్...
ఆస్ట్రేలియా vs భారత్: మూడో టీ20లో గెలిచి క్లీన్స్వీప్ తప్పించుకున్న ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలిరెండు టీ20 లు గెలిచి సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు మూడో టీ20లో చివరిదాకా పోరాడి ఓడిపోయింది. సిడ్నీ వేదికగా మంగళవారం నాడు...
భారత్-ఆస్ట్రేలియా: మొదటి టీ20లో భారత్ ఘనవిజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా లోని మానుక ఓవల్ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది....
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, తప్పిన క్లీన్స్వీప్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు బోణి కొట్టింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలిరెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు మూడో వన్డే లో విజయం సాధించి...
భారత్ vs ఆస్ట్రేలియా: తోలి వన్డేలో ఆసీస్ ఘనవిజయం, సెంచరీలతో రాణించిన స్మిత్, ఫించ్
సిడ్నీ వేదికగా శుక్రవారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో 66 పరుగులతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్...
ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీ, కాసేపట్లో ఐపీఎల్-2020 ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో చివరి పోరాటం మరికాసేపట్లో మొదలవనుంది. ఐపీఎల్ ఫైనల్లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత్ జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తోలి టీ20
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు తోలి టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12...