Home Search
శిఖర్ ధావన్ - search results
If you're not happy with the results, please do another search
భారత్, శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ రీషెడ్యూల్?
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ల తేదీలు...
భారత్ Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 20 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలకంతో తలపడే 20 మంది ఆటగాళ్లతో కూడిన...
బీసీసీఐ 2020–2021 వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితా విడుదల
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్...
భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...
నేడే ముంబయి, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1, గెలిస్తే ఆరోసారి ఫైనల్ కు వెళ్లనున్న ముంబయి
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. ఫ్లేఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్...
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…
నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు,...
మాజీ కెప్టెన్ ధోనికి దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 16, గురువారం నాడు భారత జట్టుకు చెందిన సీనియర్ ఆటగాళ్ల వార్షిక ఆదాయ కాంట్రాక్టులను ప్రకటించింది. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు...
మూడో టీ20లో శ్రీలంకపై భారత్ విజయం, 2-0 సిరీస్ కైవసం
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 10, శుక్రవారం నాడు పుణెలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ జట్టు 78...
రెండో టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు...